E-PAPER

మంత్రి అమర్నాథ్‌కు చుక్కెదురు..

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు విశాఖ జిల్లా యంత్రాంగం ఝలక్ ఇచ్చింది. నగరంలోని గవర్నర్ బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇన్నాళ్లు మంత్రి ఇక్కడే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చేవారు. శనివారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై మాట్లాడేందుకు గవర్నర్ బంగ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ అంశాలపై ఇక్కడ సమావేశాలు నిర్వహించొద్దని మంత్రికి అధికారులు సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram