E-PAPER

భారత్‌కు జర్మనీ బస్సులు..

జర్మనీకి చెందిన రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్ భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలిసారిగా, ఫ్లిక్స్‌బస్ న్యూఢిల్లీ, హిమాచల్, జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ప్రధాన నగరాలు మరియు మార్గాలను కలుపుతూ సర్వీసులను నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద, ప్రారంభ రూట్‌లు ఎక్కడి నుండి ఎక్కడికైనా రూ. 99కి టిక్కెట్లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram