E-PAPER

ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశం..

ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశం కానుంది. గురువారం తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం కానున్నారు. సాగర్, శ్రీశైలం కాంపోనెంట్లు బోర్డుకు స్వాధీనం చేసే అంశంపై చర్చించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram