E-PAPER

కేయూలో ర్యాగింగ్ కలకలం.. 81 మంది యువతులు సస్పెండ్

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్ విద్యార్థినులపై చర్యలు తీసుకున్నారు. జూనియర్ యువతులను ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థినులను వర్శిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ 81 మంది యువతులు కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగాలకు చెందిన వారు. భారీ సంఖ్యలో సస్పెన్షన్ వేటు పడటం యూనివర్శిటీలో హాట్ టాపిక్‌గా మారింది.

Facebook
WhatsApp
Twitter
Telegram